Honouring Sri Bhagat Singh with a garland on the occasion of his birthday near Prakash Nagar, Vijayawada on 28-9-20 Members participated Wr Kolla Jayashree president Janareddy Garu, ycp state joint secretary, Sai Chandu joint secretary
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్లు
శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు
శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు - తమిరి పుల్లారావు 9640945832 కదలిక లేని సృష్టిని ఊహించలేము. చలనం జీవ సహజం. లోకాలన్నీ జాగృదావస్థలో ఉండాలంటే కదలిక ఉండాలి. ఆ కదలికను శ్రీ విశ్వకర్మ భగవాన్ కలిగిస్తారు. కదలికలో పని దాగి ఉంటుంది. ఆ దృష్టితో చూసినట్లయితే పనిలేని జీవి ఉండనే ఉండదు. అందుకనే జీవులకు చలన శక్తి కలింగించేదీ ఆ విశ్వకర్మ భగవానే. ప్రతి పనిలో ఆయనే ఉన్నారు. పని చేసే వారందరికీ శ్రీ విశ్వకర్మే ఆరాధ్య దైవం. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన జరుపుకుంటున్నాము. శ్రీ విశ్వకర్మ భగవాన్ను మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు- అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆరాధిస్తున్నారు. ఉత్సవాలు జరుపుకుంటున్నారు. జీవికకు చిహ్నమైన అన్ని రకాల పనులలోనూ నిమగ్నమవుతున్నారు. సద్యస్ఫూర్తి పొందుతున్నారు. ఎందుకంటే ఆయన మనకు పనిచేసే శక్తినిస్తున్నారు. శక్తి వరదుడు ఆయన. ఈ చరాచర సృష్టికంతటికీ కర్త శ్రీ విశ్వకర్మ భగవాన్. ఆయన సంకల్పంచేతనే సకల సృష్టి నిర్మాణం జరిగిందని వేదోప నిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే శ్రీ విశ్వకర్మభగవాన్ ఈ భూగోళంపై నివసించే మానవులకు, సకల జీవకోటి
ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు:
ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు: విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు, విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు అని పిలువబడే ఈ విశ్వబ్రాహ్మణ వంశీయులకు ఘన చరిత్ర ఉంది. పూర్వం వీరు దేవబ్రాహ్మణులు అని వ్యవహరింపబడుతూ సమాజంలో విశేష గౌరవ మర్యాదలు అందుకున్నారు. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు గోత్ర రుషులు. వీరే పంచ రుషులు. వీరి ద్వారా ఇనుప పని, ఇత్తడి పని, చెక్కపని, శిల్పాల పని, బంగారం పని అనే పంచవృత్తులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా విశ్వబ్రాహ్మణుల్ని పంచదాయులు అని కూడా పిలిచేవారు. వీరు ఒకపక్క ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందడమే కాక వృత్తుల పరంగా సామాజికంగానూ కీలకపాత్ర పోషించారు. అయితే కాలానుగుణంగా సామాజిక పరిస్థితులు మార్పు పొందుతున్న క్రమంలో వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులకు ప్రాధాన్యం తగ్గడంతోనూ, ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వృత్తుల్లో ఇతరులు ప్రవేశిస్తున్న కారణంగానూ విశ్వబ్రాహ్మణులు తమతమ సంప్రదాయక వృత్తులకు స్వస్తి చెప్పడంతోపాటు ఇతర వృత్తుల్లోకి, ఉద్యోగాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. పూర్వకాలంలో సమాజానికి మార్గదర్శకంగా ఉండడమేగాక సమ
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి